Home » Sikkim
సిక్కిం రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వరుణుడు దంచికొడుతుండడంతో రాష్ట్రం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి మేఘాలు గర్జించడం(క్లౌడ్ బర్స్ట)తో తీస్తానది ఉప్పొంగి ప్రవహించింది..
సిక్కింలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో లాచెన్ లోయలోని తీస్తా నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో ఆ ప్రాంతంలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమంగ్ మహిళలకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళల కోసం 12 నెలల మెటర్నిటీ లీవ్ పీరియడ్ని...
పెద్ద పెద్ద కొండలు...ఘాట్ రోడ్లతో కూడిన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు త్వరలో మొట్టమొదటి రైలు రానుంది.భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్లోని సివోక్ను సిక్కింలోని రంగ్పో రైల్వేస్టేషనుతో కలిపే కొత్త రైల్వే ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయనుంది....
నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు దిగ్బంధనం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది....
వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది మహిళలు నిత్యం వేధింపులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే.. ఏదో రకంగా తమ దారికి తెచ్చుకోవాలని చూడడం, వీలు కానప్పుడు దారుణాలకు తెగబడడం సర్వసాధారణమైంది. ఇటీవల..
సిక్కిం (Sikkim)లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది.
సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది....
భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లు దాటేసింది. మరో రెండు, మూడేళ్లలో చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణను పాటించాలని విజ్ఞప్తి చేస్తుంటాయి.