• Home » Siddipet

Siddipet

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్‌ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KCR: తాత కేసీఆర్‌తో కలిసి.. హిమాన్షు పొలం పనులు

KCR: తాత కేసీఆర్‌తో కలిసి.. హిమాన్షు పొలం పనులు

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు.

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..

Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..

తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Minister Ponnam Prabhakar:   ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. మంత్రి పొన్నం ధ్వజం

Minister Ponnam Prabhakar: ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. మంత్రి పొన్నం ధ్వజం

Minister Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

Scam: ఆన్‌లైన్‌ సంస్థ మోసానికి కానిస్టేబుల్‌ బలి

అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్‌ ఫైనాన్స్‌ సంస్థను నమ్మిన కానిస్టేబుల్‌ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

Siddipet: మల్లన్న మనువాడె.. కొమురెల్లి పులకించె!

Siddipet: మల్లన్న మనువాడె.. కొమురెల్లి పులకించె!

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి