• Home » Siddipet

Siddipet

Siddipet: పదహారేళ్ల బాలుడితో వివాహిత పరార్‌..

Siddipet: పదహారేళ్ల బాలుడితో వివాహిత పరార్‌..

జల్సాలకు అలవాటు పడిన ఓ వివాహిత.. ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు, నగలపై కన్నేసింది. యజమాని కుమారుడైన పదహారేళ్ల బాలుడిని ప్రేమలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అబ్బాయి ద్వారా వారి ఇంట్లోని డబ్బు, నగలను తెప్పించింది.

TG News: లేడీ కాదు పెద్ద కిలాడీ.. 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల మహిళ..!

TG News: లేడీ కాదు పెద్ద కిలాడీ.. 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల మహిళ..!

కొందరిని చూసినా.. వారి గురించి విన్నా.. వీరెక్కడి మనుషులురా బాబూ అనిపిస్తుంటి. ఇప్పుడీ వార్త చదివితే అచ్చం అలాంటి అభిప్రాయం కలుగక మానదు. అవును.. 27 ఏళ్ల మహిళ.. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై కన్నేసింది. ఆ పిల్లాడిని అన్ని రకాలుగా వాడుకుంది.

పేదల ఆకలి తీర్చిన మోదీ : గవర్నర్‌ రాధాకృష్ణన్‌

పేదల ఆకలి తీర్చిన మోదీ : గవర్నర్‌ రాధాకృష్ణన్‌

పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్‌, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్‌ మాట్లాడారు.

Siddipet: బైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల్పం!

Siddipet: బైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల్పం!

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో చాణుక్యుల నాటి జైన సర్వోతభద్ర శిల్పం బయల్పడింది. ఈ గ్రామంలో అంగడి వీరన్న శివాలయంగా పిలుస్తున్న పురాతన జైనాలయం ఉంది.

Siddipet: రేవంత్‌ రెడ్డి ఉద్యమ ద్రోహి..

Siddipet: రేవంత్‌ రెడ్డి ఉద్యమ ద్రోహి..

రేవంత్‌ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, ఆయన ఎంత పెద్ద పదవులు అనుభవించినా ఉద్యమకారుడు మాత్రం కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా రేవంత్‌ చరిత్రలో మిగిలిపోతాడని ఆయన పేర్కొన్నారు.

TG: ఎండలు.. పిడుగులు!

TG: ఎండలు.. పిడుగులు!

మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.

Siddipet: స్వగ్రామంలో అందెశ్రీ..

Siddipet: స్వగ్రామంలో అందెశ్రీ..

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జయజయహే గీతాన్ని నేడు జాతికి అంకితమివ్వనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టానికి ముందు గేయ రచయిత అందెశ్రీ తన స్వగ్రామాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని శనివారం సందర్శించిన ఆయన..

Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌, డెము, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.

Siddipet: నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు ..

Siddipet: నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు ..

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని పాలించిన అసఫ్‌ జాహీ కాలం (17వ శతాబ్దం) నాటి వెండి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి భూమిలో గురువారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనుల్లో

 TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి