Home » Shashi Tharoor
సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.
యోగా ప్రధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మరొకరిని కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్. యోగా అవసరాన్ని మొట్టమొదట గుర్తించి, విశ్వవ్యాప్తం చేసేందుకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి చేశారని శశిధరూర్ అన్నారు.
న్యూఢిల్లీ: మణిపూర్ లోని గిరిజనులకు, జనాభాపరంగా ఆధిక్యత కలిగిన మైతై కమ్యూనిటీకి మధ్య చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుండటంపై బీజేపీని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్కు (External Affairs Minister S Jaishankar) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లండన్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని ఆ పార్టీ
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను శాంతిశక్తిగా తాను పేర్కొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ పెదవి..
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత తగ్గుతుందని, 2019నాటి ప్రభంజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్