• Home » Shankaracharya

Shankaracharya

Rahul Gandhi: రాహుల్‌ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

Rahul Gandhi: రాహుల్‌ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

కంఖాల్‌లోని శంకరాచార్య మఠంలో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి తాము నోటీసు కూడా ఇచ్చామని, అయితే తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.

Mahakumbh: మమత 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలను సమర్ధించిన శంకరాచార్య

Mahakumbh: మమత 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలను సమర్ధించిన శంకరాచార్య

మహాకుంభ్ నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజిమెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్వేశర్వానంద్ సరస్వతి విమర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు సమర్ధనగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

PM Modi Varanasi Vist: మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు.. ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన స్వామీజీ

PM Modi Varanasi Vist: మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు.. ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన స్వామీజీ

వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.

Jyotirmath Shankaracharya: కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కేజీల బంగారం మాయం?

Jyotirmath Shankaracharya: కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కేజీల బంగారం మాయం?

దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో 'గోల్డ్ కుంభకోణం' జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

Shakaracharya: వంచనకు గురైన ఉద్ధవ్... జ్యోతిర్మఠం శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

Shakaracharya: వంచనకు గురైన ఉద్ధవ్... జ్యోతిర్మఠం శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపమని, ఉద్ధవ్ థాకరే విషయంలో అదే జరిగిందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలోని మాతోశ్రీ నివాసంలో స్వామీజీ ఆదివారంనాడు కలుసుకున్నారు.

Shankaracharya: రాహుల్‌‌కు బాసటగా జ్యోతిర్ మఠం శంకరాచార్య

Shankaracharya: రాహుల్‌‌కు బాసటగా జ్యోతిర్ మఠం శంకరాచార్య

ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారిగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపడంపై జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తాజాగా స్పందించారు. రాహుల్ ప్రసంగం హిందూయిజానికి వ్యతిరేకంగా లేదని సమర్ధించారు.

Ayodhya Ram Temple: శంకరాచార్యుల మధ్య భిన్నాభిప్రాయాలపై పూరీ శంకరాచార్య, బాబా రాందేవ్ క్లారిటీ..

Ayodhya Ram Temple: శంకరాచార్యుల మధ్య భిన్నాభిప్రాయాలపై పూరీ శంకరాచార్య, బాబా రాందేవ్ క్లారిటీ..

అయోధ్య రామమందిరంలో ఈనెల 22న జరుగనున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై నలుగురు శంకరాచార్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన శనివారంనాడు తెలిపారు.

Farooq Abdullah: శంకరాచార్య తర్వాత రాహులే...

Farooq Abdullah: శంకరాచార్య తర్వాత రాహులే...

రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టడంతో..

Joshimath: జోషిమఠ్‌‌కు ఆ పేరు ఎలా వచ్చింది?... విష్ణువు తన నరసింహావతారాన్ని ఇక్కడే దర్శింపజేసి...

Joshimath: జోషిమఠ్‌‌కు ఆ పేరు ఎలా వచ్చింది?... విష్ణువు తన నరసింహావతారాన్ని ఇక్కడే దర్శింపజేసి...

జోషిమఠ్‌ను గేట్‌వే ఆఫ్ హిమాలయ అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో ఇది చాలా ముఖ్యమైన మజిలీ. ఉత్తరాఖండ్‌లోని పురాతన చారిత్రక, పౌరాణిక ప్రదేశాలలో ఒకటైన జోషిమఠ్‌ను జ్యోతిర్మఠ్ అని కూడా అంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి