• Home » Secunderabad

Secunderabad

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

ఎంఎంటీఎస్‌ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

భారత ఆర్మీలో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ (క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, మేజర్‌ పీసీ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా.. అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ అమ్మను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో కేటీఆర్ పర్యటించారు.

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

కింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నిమిత్తం మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Double-decker flyover: సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు ముందడుగు..

Double-decker flyover: సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు ముందడుగు..

సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్‌ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోను నగరంలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభం కానుంది.

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Secundrabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..

Secundrabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.

Hyderabad: రైళ్లలో గంజాయి మూటలు..

Hyderabad: రైళ్లలో గంజాయి మూటలు..

రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్‌ రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి