• Home » Secunderabad

Secunderabad

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. అయితే ఈ స్టేషన్‌లోకి అడుగుపెట్టే నేరస్థులను వెంటనే పట్టుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్‌ కి కోఠి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్‏లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి వీక్లీ స్పెషల్‌ రైళ్లు

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి వీక్లీ స్పెషల్‌ రైళ్లు

జూన్‌ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ నలుగురు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఆ నలుగురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో వెంకట్‌రావు అనే వ్యక్తి రెండు భవనాలు నిర్మించుకున్నారు.

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి

Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి

సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు..

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Robbery: వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పార్సిగుట్టలో పి. పారిజాత అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. తాను ఉంటున్న ఇంట్లో మరో పోర్షన్ అద్దెకు ఇవ్వాలని భావించిన మహిళ టూలెట్ బోర్డు పెట్టింది.

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

తండ్రి మరణానంతరం ఆయన దగ్గరున్న పూర్వీకుల వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో తన ముత్తాత తాత సికింద్రాబాద్‌లో చనిపోయినట్లు డికెన్స్‌ గుర్తించారు. ఆయన సమాధిని చూడాలన్న ఆసక్తితో జర్నలిస్టు రవిరెడ్డిని ఆన్‌లైన్‌లో సంప్రదించి..వివరాలన్నీ పంపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి