Home » Samsung
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్ఫోన్ Galaxy F15 మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను ఈ సందర్భంగా ఆవిష్కరించింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ వేదికగా ఎస్24 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది.
లక్షా 25 వేల రూపాయలు ఉన్న Samsung Galaxy 23 Ultra స్మార్ట్ ఫోన్ రూ.75 వేలకే అందించనున్నట్లు ఫ్లిప్కార్ట్(Flipkart)లో ప్రకటించారు. కానీ తర్వాత కస్టమర్లు బుక్ చేసుకున్న ఫోన్ ఆర్డర్లను రద్దు చేశారు. అయితే ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.
మీరు శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లను వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఫోన్లపై హ్యాకర్లు కన్నేసి ఉంచవచ్చు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.
అమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్ లో ఉన్న ఈ ఐదు ఆఫర్స్ చూశారంటే దిమ్మతిరిగిపోతుంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
శాంసంగ్ (Samsung) బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది.
ఇప్పుడా ఊహాగానాలకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెరదించారు. వాటిని తీసుకొస్తున్నట్టు హింట్ ఇచ్చారు. రియల్మీ
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి.