Home » Samsung
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ , శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్, హ్యుందాయ్ ఛైర్మన్ చుంగ్ యుయి-సన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్టాప్ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
సరికొత్త డిజైన్తో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ను శాంసంగ్ ఈ సెప్టెంబర్లోనే విడుదల చేస్తుందన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, సంస్థ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.
ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శాంసంగ్ ఇండియా తమ బెస్పోక్ AI విండ్ఫ్రీ ఎయిర్ కండిషనర్లో ఒక వినూత్నమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
మీరు రూ. 15 వేల లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే 5G సపోర్ట్తోపాటు, స్టైలిష్ లుక్ సహా అనేక ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.
శాంసంగ్ తాజాగా ఏఐ ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జులైలో శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
గేలక్సీ జీ ఫోల్డ్ 5 వాస్తవ ధర రూ.154999 కాగా ప్రస్తుతం ఇది దాదాపు సగం రేటుకే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. త్వరపడితే బెస్ట్ స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు.
రిపబ్లిక్ డేకు ముందు మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే Samsung Galaxy S23 5G 256GB వేరియంట్పై 55% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ నుంచి సరికొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇది Moohan XR హెడ్సెట్ను ఇటివల ప్రారంభించింది. అయితే ఇది Apple Vision Proతో పోటీపడనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.