Home » Samantha
సామ్ ఈ అనారోగ్యం నుంచి కోలుకోని ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కనిపించారు.
హీరోయిన్ సమంత (Samantha), సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi) మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. సామ్, చిన్మయి మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.
గ్లామర్ పాత్రలు పోషిస్తూనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి సమంత (Samantha). ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా చిత్రాలకు బ్రేక్ ఇచ్చారు.
'పఠాన్' దెబ్బకు రెండు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. విచిత్రం ఏంటి అంటే, అందులో ఒకటి తెలుగు సినిమా 'శాకుంతలం' (Shakuntalam) కూడా ఉండటం. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, (Samantha) దేవ్ మోహన్ (Dev Mohan) లు ప్రధాన పాత్రలు పోషించారు.
సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా, బుధవారం నాడు ఒక కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అనుసరణగా (Indian adaption) చేస్తున్నారు.
సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసిటిస్ (myositis disease) అనే వ్యాధినుండి కోలుకొని తిరిగి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది. త్వరలో తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. గ్లామర్ క్వీన్ గా పేరొందిన సమంత 'శాకుంతలం' అనే పౌరాణిక ప్రేమకథలో శకుంతల గా కనిపించబోతోంది.
మయోసైటిస్తో బాధపడుతున్న సమంత (Samantha) ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిటనెస్పై దృష్టారించింది. తాజాగా ఓ ఫిట్నెస్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
సమంతని పూర్తి ఆరోగ్యంగా చూసింది కరణ్ జోహార్ (Samantha last seen in good health in Karan Johar's talk show) షో లో ఆమె అతిధిగా వచ్చినపుడు. అది గత ఏడాది జులై లో అనుకుంటా, అంతే ఆ తరువాత సమంత మీడియా ముందుకు గానీ, పబ్లిక్ గా కనపడటం కానీ జరగలేదు
సమంత ఈ సినిమా గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత ఏమి పోస్ట్ చేసిన అది వైరల్ అవటం సహజం, అయితే ఇది కొంచెం భావోద్వేగాలతో కూడిన పోస్ట్ అవటం వలన మరింత వైరల్ అయింది.
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్ నిర్మాత డి.సురేశ్బాబు, అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్-2’ షోకు హాజరయ్యారు.