• Home » Samajwadi Party

Samajwadi Party

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

Lok Sabha Elections 2024: గెలిచిన ముస్లిం అభ్యర్థులు ఎందరు, ఏ పార్టీ నుంచంటే?

Lok Sabha Elections 2024: గెలిచిన ముస్లిం అభ్యర్థులు ఎందరు, ఏ పార్టీ నుంచంటే?

ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.

National : ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు పదేళ్ల జైలు

National : ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు పదేళ్ల జైలు

ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్‌ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

Lok Sabha Polls 2024: రాహుల్ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు..

Lok Sabha Polls 2024: రాహుల్ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్‌పూర్‌లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.

 Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే..  రామాలయంపైకి బుల్డోజర్‌!

Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే.. రామాలయంపైకి బుల్డోజర్‌!

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ట్యూషన్‌ చెప్పించుకోవాలని సూచించారు.

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, ఎస్పీతో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్‌లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌, ఆప్ నేత సంజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Uttar Pradesh: అన్నొచ్చిండు! 15 ఏళ్ల తర్వాత కనౌజ్‌ నుంచి అఖిలేశ్‌ పోటీ

Uttar Pradesh: అన్నొచ్చిండు! 15 ఏళ్ల తర్వాత కనౌజ్‌ నుంచి అఖిలేశ్‌ పోటీ

‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్‌ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి