Home » Sabitha Indra Reddy
హైదరాబాద్ (Hyderabad)-రాజేంద్రనగర్ (Rajendranagar)లోని ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్(నార్మ్)- ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్)’ ప్రోగ్రామ్లో
హైదరాబాద్ (Hyderabad) లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) (బీఆర్ఏఓయూ)- నూతనంగా ఆరంభించిన
కొందరు విద్యార్థినులు చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత ఏడాది
పదవ తరగతి పరీక్షలు (10th Class Exams) ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని
శుక్రవారం రోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabhitha Indra Reddy)తో తెలంగాణ క్రాస్బౌ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు (crossbow shooting Association team) సమావేశమయ్యారు.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు వెల్లడించారు.
ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లా: మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ భవనాన్ని మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Gurukula Vidyalayas) (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) (సీఓఈ) కాలేజీల్లో జూనియర్ ఇంటర్
తెలిసిన విషయమే అయినప్పటికీ పోటీ పరీక్షల్లో ప్రశ్నించే తీరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జాతీయ విద్యావిధానం