• Home » Rythu Bandhu

Rythu Bandhu

KTR:  రైతుబంధు రాకుండా మోదీ, రేవంత్ ఆపారు

KTR: రైతుబంధు రాకుండా మోదీ, రేవంత్ ఆపారు

Telangana Elections: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆపారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్‌కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

TS Election: రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

TS Election: రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రైతులకు తీపి కబురు చెప్పింది. రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు ( Raitu Bandhu ) పెట్టుబడి సాయం అందించేందుకు మార్గం సుగమమైంది.

Telangana Elections : కేసీఆర్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్!

Telangana Elections : కేసీఆర్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్!

Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి