Home » Royal Challengers Bangalore
లక్నోసూపర్ జెయింట్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ చరిత్రలో(IPL) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో( Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లంతా కలిసి 11 సిక్సులు బాదారు.
ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 177 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45) మినహా మిగతా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడకపోయినప్పటికీ విలువైన పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్లో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు.
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్లో గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు( Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్తో 17వ సీజన్కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.