Home » Royal Challengers Bangalore
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే (206 పరుగులు) ఛేధించింది. సెంచరీతో విల్ జాక్స్ (41 బంతుల్లో 100) శివాలెత్తడంతో...
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bengaluru), సన్రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) మధ్య మ్యాచ్ జరుగగా మంచి ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ జట్టు ఓటమి కారణంగా SRH ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ చాలా విచారంగా కనిపించారు.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే అంచనాలను ఇక్కడ చుద్దాం.
క్రీడలో ఒకట్రెండు సార్లు సరిగ్గా ప్రదర్శించకపోతే.. ఆ ఓటములు అభిమానులపై పెద్దగా ప్రభావం చూపించవు. ఆటలో గెలుపోటములు సహజమేనని సర్దిచెప్పుకుంటూ.. క్రీడాకారులకి, సదరు జట్టుకి అండగా నిలుస్తారు. ప్రస్తుతం ఎదుర్కొన్న ఓటమికి తదుపరి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలంటూ.. ఉత్సాహాన్ని నూరిపోస్తారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసి, ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం (15/04/24) ఎం. చినస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.