Home » Road Accident
CRIME NEWS: సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరి మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Andhra Pradesh: బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని గంగసాగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి.
మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. 14 మంది ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసేక్రమంలో దాన్నే ఢీకొట్టింది.
గోల్డెన్ అవర్.. ఈ మధ్య కాలంలో ఈ పదం ట్రెండింగ్ అవుతున్న పదం. అందుకు కారణం సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో మోసపోయిన వాళ్లకు.. ఆశల్ని చిగురింపజేసే ఈ 'గోల్డెన్ అవర్'ని ఇంట్రడ్యూస్ చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ 'గోల్డెన్ అవర్' అనే కాన్సెప్ట్ రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా అద్భుత వరంలా, ప్రాణదాయినిలా మారింది...
Andhrapradesh: సంక్రాంతి పండుగ పూట ఏలేశ్వరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్పోర్ట్స్ బైక్ అతివేగంగా నడిపాడు. దీంతో ఆకస్మాత్తుగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న కుమారుడిని సంక్రాంతి సెలవులకు ఇంటికి తీసుకొస్తూ తండ్రి, అతనికి కుమారుడి వరసైన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం వల్ల మిగతా వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే మరికొన్నిసార్లు చాలా మంది తెలిసి తెలిసి చేసే తప్పుల కారణంగా చుట్టు పక్కల వారు ప్రాణాల కోల్పోచే పరిస్థితి వస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా..
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.