Home » Road Accident
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. అలాగే ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ కారు, బైక్కు ఢీ కొట్టింది.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.
వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మామునూరు వద్ద లారీ అదుపుతప్పి రెండు ఆటోలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. పైగా తప్పు ఎదుటివారిపై మోపుతూ గొడవ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రోడ్డు ప్రమాద వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తప్పు ఎవరిదో మీరే చెప్పండి..
కర్ణాటక: కార్వార్లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యల్లాపూర్ ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడి 10 మంది మృతిచెందగా.. 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు...
Road Accidents: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 75 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టింది.