Home » Road Accident
మహాకుంభమేళాలో పాల్గొన్ని వస్తుండగా జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కుంభమేళా నుంచి కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తుండగా కారు, టిప్పర్ ఢీకొనడంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది.
CM Chandrababu: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం.
ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.
Road Accident:శుభకార్యానికి వెళ్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యుదేవత వెంటాడింది. మరికాసేపట్లో వివాహ వేడుక వద్దకు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ భారీ కబలించింది.
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఏడుగురు నగరవాసులు రోడ్డు ప్రమాదం జరిగి విగతజీవులుగా తిరిగొచ్చిన ఉదంతమిది..! మృతుల్లో టెంపో ట్రావెలర్ డ్రైవర్ సహా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు.
చాగంటివారిపాలేనికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా బొల్లవరం శివారు మాదల మేజరు కాలువ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బొల్లవరం గ్రామానికి పని నిమిత్తం వెళ్లిన మహిళా కూలీలకు అనుకోని ఘటన ఎదురైంది.