• Home » RJD

RJD

ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్

ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్

'నూతన యుగారంభం..ఆర్జేడీ జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు' అంటూ ఆర్జేడీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.

Rohini Acharya: మా వారసత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు సొంత వ్యక్తులు చాలు.. లాలూ కుమార్తె

Rohini Acharya: మా వారసత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు సొంత వ్యక్తులు చాలు.. లాలూ కుమార్తె

ఎంతో కష్టపడి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు రోహిణి ఆచార్య తెలిపారు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని అన్నారు.

 Tejashwi Yadav: ప్రతిపక్ష పదవిని తోసిపుచ్చిన తేజస్వి.. ఏమైందంటే

Tejashwi Yadav: ప్రతిపక్ష పదవిని తోసిపుచ్చిన తేజస్వి.. ఏమైందంటే

పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక

ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్‌బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Bihar Election Results: ఆర్జేడీకి పొంచివున్న మరో ముప్పు

Bihar Election Results: ఆర్జేడీకి పొంచివున్న మరో ముప్పు

బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ కేవలం 35 సీట్లు సాధించింది.

Rohini Acharya Row: నా చెల్లెల్ని అవమానిస్తే సహించను... రోహిణికి సపోర్ట్‌గా తేజ్ ప్రతాప్

Rohini Acharya Row: నా చెల్లెల్ని అవమానిస్తే సహించను... రోహిణికి సపోర్ట్‌గా తేజ్ ప్రతాప్

తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

తేజస్వి యాదవ్‌కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని భంగ్‌కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు.

RJD: ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ

RJD: ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ

243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.

Rohini Acharya: రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన

Rohini Acharya: రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

RJD: ఆర్జేడీకి ఓట్లు... బీజేపీ, నితీష్‌కు సీట్లు

RJD: ఆర్జేడీకి ఓట్లు... బీజేపీ, నితీష్‌కు సీట్లు

సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి