• Home » Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన

Rishabh Pant: రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన

ఐపీఎల్ 2024 (IPL2024) ఆరంభానికి ముందు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్-వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ‘‘ డిసెంబర్ 30, 2022న ఉత్తరఖండ్‌లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుధీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్ - బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారిస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.

Rishabh Pant: చెల్లెమ్మకు పెళ్లంట అన్నయ్యకు సంబరమంట.. రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

Rishabh Pant: చెల్లెమ్మకు పెళ్లంట అన్నయ్యకు సంబరమంట.. రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. అంకిత్ చౌదరి అనే వ్యక్తితో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతోపాటు స్నేహితులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.

Mrinank Singh: ఐపీఎస్‌ అని చెప్పి లగ్జరీ హోటళ్లను ముంచేసిన మాజీ క్రికెటర్.. రిషబ్ పంత్‌ను కూడా..

Mrinank Singh: ఐపీఎస్‌ అని చెప్పి లగ్జరీ హోటళ్లను ముంచేసిన మాజీ క్రికెటర్.. రిషబ్ పంత్‌ను కూడా..

తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు.

IND vs SA: రిషబ్ పంత్, ధోని రికార్డును బ్రేక్ చేసిన రాహుల్.. ఆ జాబితాలో కోహ్లీతో సమంగా..

IND vs SA: రిషబ్ పంత్, ధోని రికార్డును బ్రేక్ చేసిన రాహుల్.. ఆ జాబితాలో కోహ్లీతో సమంగా..

KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

Viral Video: ప్రత్యర్థుల్లా మారిన ధోనీ-పంత్.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ప్రత్యర్థుల్లా మారిన ధోనీ-పంత్.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ఐపీఎల్ వేలం ముగిసిన అనంతరం రిషబ్ పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. వీళ్లిద్దరూ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో డబుల్స్ ఆడారు. ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు.

T20 World Cup 2024: రిషబ్ పంత్ వస్తే.. కేఎల్ రాహుల్ పరిస్థితేంటి?

T20 World Cup 2024: రిషబ్ పంత్ వస్తే.. కేఎల్ రాహుల్ పరిస్థితేంటి?

T20 World Cup 2024: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్‌లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Delhi Capitals: వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడా? లేదా?

Delhi Capitals: వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడా? లేదా?

Rishab Pant: విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడని.. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడని డీసీ మేనేజ్‌మెుంట్ వెల్లడించింది.

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు..!!

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు..!!

Rishab Pant: గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో శిక్షణ పొందుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఆడతాడని తెలిపాడు.

Viral Video: రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడుగా..

Viral Video: రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడుగా..

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్‌ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి