Home » Richa Ghosh
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్ అనంతరం ఆమె వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత మహిళా క్రికెటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లకు 221 పరుగులు చేశారు. లంకకు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్దేశించారు.
సోషల్ మీడియా ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. భారత మహిళా క్రికెట్ ప్లేయర్ రిచా ఘోష్కు సూచించింది.
ప్రపంచ కప్ విజేత రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ లో ఆమె పేరిట క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.
వన్డే ప్రపంచ కప్ విజయంలో రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. ఆమెపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురింపించాడు. భవిష్యత్తులో రిచాను కెప్టెన్గా చూడాలని ఉందని వెల్లడించాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవిష్యత్తులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడతారనే నమ్మకం ఉందని తెలిపారు.
శనివారం ఈడెన్ గార్డెన్స్లో రిచాను సన్మానించి ఆమెకు రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు ‘బంగ భూషణ్’ను అక్కడి ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేతులు మీదుగా రిచా అందుకుంది. అంతేకాక ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా నియమిస్తూ మమత ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.
మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించి.. మన భారతీయ అమ్మాయిలు..