Home » RCB
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆరంభం మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్లతో హీరోగా నిలిచాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీతో పోరులో సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 202 లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి సమరం ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది 2008 ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు అలానే ఉండగా మరికొన్ని జట్ల పేరు మార్పులు, ఇంకొన్ని జట్లు అదనంగా చేరడం జరిగింది. అయితే 2008 నుంచి ఐపీఎల్లో భాగంగా ఉన్న అతి కొద్ది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్లోనూ అనన్య బిర్లా స్టాండ్స్లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం.
ఐపీఎల్లో వేల కోట్ల రూపాయిల డీల్స్ జరుగుతున్న వేళ అసోసియేట్ దేశాల క్రికెట్ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.