Home » RCB
అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ ట్యాంపరింగ్ (Toss Tampering) జరిగిందా? అని సందేహం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ గుర్తించిన ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరు మీద అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్లోనూ ఎన్నో ఘనమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్పై మాత్రం కోహ్లీ ఏమాత్రం కోరుకోని రికార్డు అతడి ఖాతాలో పడింది. ఐపీఎల్లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రిటర్గా విరాట్ నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) సీజన్ 17లో 10వ మ్యాచ్లో శుక్రవారం (మార్చి 29న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత మైదానంలో జరగనున్న ఈ గేమ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది, గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చుద్దాం.
ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 17వ సీజన్ను విజయంతో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024 (IPL 2024) పోరు నేడు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రధానంగా పలువురు కీలక ఆటగాళ్లపై ఎక్కువ మంది అభిమానులు(fans) ఫోకస్ చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించింది.
WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్లోనే ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.