• Home » RBI

RBI

Paytm: పేటీఎంపై ఆర్బీఐ తీవ్ర చర్యలు.. అప్పటినుంచి ఆ సర్వీసులు బంద్

Paytm: పేటీఎంపై ఆర్బీఐ తీవ్ర చర్యలు.. అప్పటినుంచి ఆ సర్వీసులు బంద్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ యూజర్లకు అలర్ట్..కేవైసీ లింక్ లేకుంటే డీయాక్టివేట్!

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ యూజర్లకు అలర్ట్..కేవైసీ లింక్ లేకుంటే డీయాక్టివేట్!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) RBI మార్గదర్శకాల ప్రకారం KYCని అప్‌డేట్ చేయాలని ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వినియోగదారులను ఆదేశించింది. ఇది చేయకుంటే KYC లింక్ లేని కార్డులు జనవరి 31, 2024 తర్వాత డియాక్టివేట్ చేయబడతాయని ప్రకటించింది.

Rs500 Notes: స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మీ దగ్గరా ఉన్నాయా?.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Rs500 Notes: స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మీ దగ్గరా ఉన్నాయా?.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది.

Email Bomb Threat: 11 చోట్ల బాంబులు..  బెంబేలెత్తించిన ఈ-మెయిల్ బాంబు బెదిరింపు..

Email Bomb Threat: 11 చోట్ల బాంబులు.. బెంబేలెత్తించిన ఈ-మెయిల్ బాంబు బెదిరింపు..

ఆర్థిక రాజధాని ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ, మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా'కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు.

Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్‌పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం..

Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్‌పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం..

మీరు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం (డిసెంబర్ 18) నుంచి ప్రారంభమవుతుంది.

Rs 2000 notes: 97.26 శాతం నోట్లు వెనక్కి: ఆర్బీఐ

Rs 2000 notes: 97.26 శాతం నోట్లు వెనక్కి: ఆర్బీఐ

రూ.2,000 నోట్లు 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయినట్టు రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది 19 వరకూ సర్క్యులేషన్‌లో ఉన్న నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. 2.7 శాతం బ్యాంకునోట్లు ఇంకా సర్క్యులేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది.

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయంటే..

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయంటే..

Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే.

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది.

RS.2000 Currency: రూ.2 వేల నోట్లు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా? ఈజీ పద్ధతిలో మార్చుకోండిలా

RS.2000 Currency: రూ.2 వేల నోట్లు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా? ఈజీ పద్ధతిలో మార్చుకోండిలా

రూ.2 వేలను మార్చుకోవాలని ఆర్బీఐ విధించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అయితే నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ(RBI) మళ్లీ రెండు ఛాన్స్‌లు కల్పించింది. ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లు(RS.2000 Notes)ఉంటే.. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐకి నగదు పంపుకోవచ్చు. Insured Post ద్వారా నగదును పంపవచ్చు. తద్వారా అకౌంట్లో సదరు నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. లోకల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి