• Home » RBI MPC Meet

RBI MPC Meet

Goodnews for Loan borrowers: లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్.. తగ్గనున్న ఈఎంఐ వాల్యూ.!

Goodnews for Loan borrowers: లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్.. తగ్గనున్న ఈఎంఐ వాల్యూ.!

ఆర్బీఐ తాజాగా రెపో రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించడంతో లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఆయా లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ విలువ తగ్గే అవకాశముంది. ఫలితంగా వారు లోన్ తీసుకున్న గరిష్ఠ కాలపరిమితిలో భారీ మొత్తంలో ఆదా చేయనున్నారు. అదెలాగంటారా.? ఇదిగో ఆ వివరాలు మీకోసం...

BREAKING: వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం!

BREAKING: వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం!

సామాన్యులకు మరోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు తీపి కబురు అందించింది. కాగా రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉండనుంది.

RBI: సామాన్యులకు షాకింగ్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం...

RBI: సామాన్యులకు షాకింగ్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం...

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. మూడు రోజుల సుదీర్ఘ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న వడ్డీ రేట్లను ప్రకటించారు.

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు

ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్‌ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం

Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం

మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ సమావేశం అనంతరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) ఈ విషయాన్ని వెల్లడించారు.

Shaktikanta Das: త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్

Shaktikanta Das: త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు.

Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే

Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే

రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఏడవసారి రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

RBI: కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చు: ఎస్బీఐ నివేదిక

RBI: కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చు: ఎస్బీఐ నివేదిక

కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చని ఎస్బీఐ మార్కెట్ రీసెర్చ్ అంచనా వేస్తోంది.

RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నిత్యావసరాల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో...

RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నిత్యావసరాల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో...

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కీలకమైన రెపో రేటు 6.50 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీసీలో (Monetary Policy Committee) నిర్ణయించామని, కమిటీలోని ఆరుగురు సభ్యులు ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి