Home » Rayalaseema
ఎండకు గురువారం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మండిపోయాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి.
వేసని ఇంకా రాకముందే భాను డి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి.
తమిళనాడు (Tamil Nadu) నుంచి కర్ణాటక (Karnataka), మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించింది.
రాయలసీమ (Rayalaseema) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తమిళనాడు (Tamil Nadu) నుంచి రాయలసీమ, కర్ణాటక (Karnataka) మీదుగా విదర్భ
ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు, పశ్చిమ రాయలసీమలోనూ అధికార వైసీపీకి చుక్కెదురైంది.
ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటిలో రెండు స్ధానాలు టీడీపీ (TDP) ఖాతాలో పడ్డాయి. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ
పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ జోరు కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది.
తూర్పు రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు (Chittoor)లో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత కౌంటింగ్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్