• Home » Rayalaseema

Rayalaseema

AP News: మండిన రాష్ట్రం.. అప్రమత్తతే అండ

AP News: మండిన రాష్ట్రం.. అప్రమత్తతే అండ

రాష్ట్రంలో శుక్రవారం ఎండ ఠారెత్తించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి.

AP News: మండిన రాష్ట్రం

AP News: మండిన రాష్ట్రం

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్‌ దిశగా..

అవి రెండూ రాయలసీమకు ఉరితాడు లాంటివి: బైరెడ్డి

అవి రెండూ రాయలసీమకు ఉరితాడు లాంటివి: బైరెడ్డి

రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Heavy rain: విస్తారంగా వర్షాలు

Heavy rain: విస్తారంగా వర్షాలు

తమిళనాడు (Tamil Nadu) తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో గురువారం రాయలసీమ

Big Alert: సోమ, మంగళవారం భారీ వర్షం

Big Alert: సోమ, మంగళవారం భారీ వర్షం

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ (South Chhattisgarh) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా విదర్భ నుంచి తెలంగాణ (Telangana), కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు..

Heavy Rain: ఏపీకి భారీ వర్ష సూచన

Heavy Rain: ఏపీకి భారీ వర్ష సూచన

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది.

Kurnool: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kurnool: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Heavy Rains: మధ్య కోస్తాలో భారీ వర్షాలు

Heavy Rains: మధ్య కోస్తాలో భారీ వర్షాలు

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక (Telangana Karnataka) మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు

Rains: రాయలసీమలో వర్షాలు

Rains: రాయలసీమలో వర్షాలు

విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.

Temperature: మండిన ఏపీ

Temperature: మండిన ఏపీ

రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఎండతీవ్రతకు మండిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పడమర గాలులు ప్రభావంతో రాష్ట్రంలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి