Home » Rayalaseema
ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలోని పుట్టపర్తి వరకు సోమవారం నైరుతి రుతుపవనాల విస్తరించాయి. తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, కొంకణ్, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, పశ్చిమబెంగాల్, సిక్కిం, బిహార్లలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
డారి గాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోయింది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది.
జగన్ సర్కార్ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి
ఎండ తీవ్రతకు రాష్ట్రం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది.
పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో..
రాష్ట్రంలో శుక్రవారం ఎండ ఠారెత్తించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్ దిశగా..
రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
తమిళనాడు (Tamil Nadu) తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో గురువారం రాయలసీమ