• Home » Rajya Sabha

Rajya Sabha

Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌షా, చర్చ ప్రారంభం..

Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌షా, చర్చ ప్రారంభం..

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2003ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో సోమవారంనాడు ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీల ఆందోళనలు, సభా కార్యక్రమాల వాయిదాల మధ్య ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టడంతో వెంటనే చర్చ మొదలైంది.

Delhi Sevices Bill: పెద్దల సభలో అమీతుమీ... ఎంపీలకు కాంగ్రెస్, ఆప్ విప్‌ల జారీ

Delhi Sevices Bill: పెద్దల సభలో అమీతుమీ... ఎంపీలకు కాంగ్రెస్, ఆప్ విప్‌ల జారీ

న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services Bill) సోమవారంనాడు రాజ్యసభలో (Rajya sabha) కేంద్రం ప్రవేశపెట్టనుండటంతో బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విప్‌లు జారీ చేశాయి.

Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్‌షా

Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్‌షా

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 7వ తేదీ సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించింది.

Delhi Sevices Bill: 7న రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. అదేరోజు చర్చ, ఓటింగ్

Delhi Sevices Bill: 7న రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. అదేరోజు చర్చ, ఓటింగ్

ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఈనెల 7వ తేదీ సోమవారంనాడు పెద్దల సభ ముందుకు రాబోతోంది. ఆర్డినెన్స్ స్థానే లోక్‌సభలో తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ఇప్పటికే విపక్ష సభ్యుల ఆందోళన, వాకౌట్ల మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది.

Rajya Sabha : నాకు పెళ్లయింది, కోపం రాదు.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఉప రాష్ట్రపతి..

Rajya Sabha : నాకు పెళ్లయింది, కోపం రాదు.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఉప రాష్ట్రపతి..

మణిపూర్ హింసాకాండ జ్వాలల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంటులో గురువారం నవ్వులు విరిశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులు గొల్లుమని నవ్వారు. రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.

AP Debt: ఏపీ అప్పులపై మరోసారి వివరాలు బయటపెట్టిన కేంద్ర ఆర్ధిక శాఖ

AP Debt: ఏపీ అప్పులపై మరోసారి వివరాలు బయటపెట్టిన కేంద్ర ఆర్ధిక శాఖ

న్యూఢిల్లీ: ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మరోసారి వివరాలు బయటపెట్టింది. రాష్ట్రంలో బడ్జెటేతర అప్పులు రూ. 79,815 కోట్లని పేర్కొంది. 2021-22, 2022-23... రెండు సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్లకు పైగా...

Rajya Sabha : చాలించండి నాటక ప్రదర్శనలు.. టీఎంసీ ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం..

Rajya Sabha : చాలించండి నాటక ప్రదర్శనలు.. టీఎంసీ ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ...? ఏ రాష్ట్రం నుంచంటే..

Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ...? ఏ రాష్ట్రం నుంచంటే..

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్‌ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది.

Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?

Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?

సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...

Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులు వీరే

Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులు వీరే

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రానున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. జూలై 24న జరిగే ఈ ఎన్నికల్లో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లామ్, ప్రకాశ్ చిక్ బరైక్, సాకేత్ గోఖలే పోటీ చేస్తారని ఓ ట్వీట్‌లో తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి