• Home » Rajya Sabha

Rajya Sabha

Rajya Sabha Election: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్

Rajya Sabha Election: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు వచ్చే నెల 27వ తేదీన ఓటింగ్ జరగనుంది.

Election Commission: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

Election Commission: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.

AAP: ఏకగ్రీవంగా ఎన్నికైన 'ఆప్' రాజ్యసభ అభ్యర్థులు

AAP: ఏకగ్రీవంగా ఎన్నికైన 'ఆప్' రాజ్యసభ అభ్యర్థులు

ఆమ్ ఆద్మీ పార్టీ భ్యులు సంజయ్ సింగ్, స్వాతి మలివాల్, ఎన్‌డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను 'ఆప్' నామినేట్ చేసింది.

 Sanjay Singh: జైలు నుంచి భారీ సెక్యూరిటీతో వచ్చి నామినేషన్ వేసిన సంజయ్ సింగ్

Sanjay Singh: జైలు నుంచి భారీ సెక్యూరిటీతో వచ్చి నామినేషన్ వేసిన సంజయ్ సింగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారం నాడు రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య సివిల్ లైన్స్ వద్దకు తన సహచర పార్టీ నేతలు స్వాతి మాలివాల్, ఎన్డీ గుప్తాలతో కలిసి వచ్చారు.

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Swati Maliwal: స్వాతి మలివాల్ రాజీనామాను ఆమోదించిన సీఎం

Swati Maliwal: స్వాతి మలివాల్ రాజీనామాను ఆమోదించిన సీఎం

డీసీబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు ఆమోదించారు. దానిని వెంటనే లిఫ్టెనెంట్ గవర్నర్‌ ఆమోదానికి ఆయన పంపారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా మలివాల్ ఉన్నారు. రాజ్యసభకు తన నామినేషన్ పత్రాన్ని సోమవారంనాడు ఆమె సమర్పించనున్నారు.

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ పదవికి రాజీనామా..కన్నీరు పెట్టుకున్న సిబ్బంది

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ పదవికి రాజీనామా..కన్నీరు పెట్టుకున్న సిబ్బంది

మరికొన్ని రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌(Swati Maliwal)ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయగా..అక్కడి సిబ్బంది బావోద్వేగానికి లోనయ్యారు.

YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీకి వెళ్తే పరిస్థితేంటి.. సీఎం జగన్ బంపరాఫరిచ్చారా..!?

YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీకి వెళ్తే పరిస్థితేంటి.. సీఎం జగన్ బంపరాఫరిచ్చారా..!?

YS Sharmila AP Political Entry Issue : వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారి క ప్రకటన మాత్రమే మిగిలుంది..

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.

Rajya sabha: రాజ్యసభలో ఆప్ ఫ్లోర్‌లీడర్‌గా రాఘవ్ చద్దా

Rajya sabha: రాజ్యసభలో ఆప్ ఫ్లోర్‌లీడర్‌గా రాఘవ్ చద్దా

రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ నేతగా (ఫ్లోర్ లీడర్) ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్‌కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి