Home » Rajiv Gandhi
Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఈరోజు(మంగళవారం) రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.
దేశప్రజల కోసం రాజీవ్గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ..
ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.
కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్, జగ్గారెడ్డి తదితరులు సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.