• Home » Rajiv Gandhi

Rajiv Gandhi

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస

Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఈరోజు(మంగళవారం) రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను  దేశం మరువదు

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను దేశం మరువదు

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.

Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ..

Bhatti Vikramarka: మోదీ.. అబద్ధాలకోరు!

Bhatti Vikramarka: మోదీ.. అబద్ధాలకోరు!

ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం

LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం

ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి