• Home » Rajasthan

Rajasthan

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని, చాలావరకూ టిక్కెట్ల పంపిణీ సజావుగా జరిగిందని రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తెలిపారు. ముఖ్యమంత్రితో గత విభేదాలపైనా ఆచితూచి స్పందించారు. జరిగిందేదే జరిగిపోయిందని, ఏం చెప్పామో, ఏం మాట్లాడామో వాటిని మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు.

Assembly polls 2023: ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రసక్తే లేదు: సీఎం

Assembly polls 2023: ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రసక్తే లేదు: సీఎం

రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని, నీళ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం వంటివి తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పారు.

Assembly polls 2023: నామినేషన్ వేసిన సీఎం

Assembly polls 2023: నామినేషన్ వేసిన సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. సదర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. గెహ్లాట్ వెంట ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Shocking: పొద్దున్నే 5 గంటల సమయం.. నైట్ డ్యూటీ పూర్తయ్యాక ఇంటికొచ్చిన మహిళా కానిస్టేబుల‌్‌కు షాక్.. తలుపులు తీయబోతోంటే..!

Shocking: పొద్దున్నే 5 గంటల సమయం.. నైట్ డ్యూటీ పూర్తయ్యాక ఇంటికొచ్చిన మహిళా కానిస్టేబుల‌్‌కు షాక్.. తలుపులు తీయబోతోంటే..!

పోలీసు ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. సాధారణ డ్యూటీలే కాకుండా ప్రత్యేకంగా డ్యూటీ ఉంటుంది వీరికి. రాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికెళ్ళిన మహిళా కానిస్టేబుల్ కు ఎదురైన అనుభవం తెలిస్తే..

Bus Journey: ఈ పాపం ఎవరిది..? బస్సు జర్నీల్లో పిల్లలను తీసుకెళ్తున్నారా..? 4 ఏళ్ల ఈ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!

Bus Journey: ఈ పాపం ఎవరిది..? బస్సు జర్నీల్లో పిల్లలను తీసుకెళ్తున్నారా..? 4 ఏళ్ల ఈ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!

ఓ భార్యాభర్తల జంట తమ 4ఏళ్ళ కొడుకును తీసుకుని బస్సులో ప్రయాణమయ్యారు. కానీ ఒకే ఒక తప్పిదం కారణంగా ఆ 4ఏళ్ళ పిల్లాడు దారుణ స్థితిలో మృతి చెందాడు.

Ashok Gehlot: కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈడీ నిరంతర దాడులే చెబుతున్నాయి: సీఎం

Ashok Gehlot: కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈడీ నిరంతర దాడులే చెబుతున్నాయి: సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లను...

Rajasthan: కాంగ్రెస్‌ నుంచి చాలామంది బయటకు వచ్చేస్తున్నారు.. బాంబు పేల్చిన బీజేపీ నేత

Rajasthan: కాంగ్రెస్‌ నుంచి చాలామంది బయటకు వచ్చేస్తున్నారు.. బాంబు పేల్చిన బీజేపీ నేత

కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు త్వరలోనే ఆ పార్టీని వీడబోతున్నారని రాజస్థాన్‌ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తెలిపారు. రాజస్థాన్‌లో బీజేపీ రెండవ జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Police: అర్ధరాత్రి పోలీసుల చెకింగ్.. కారులో డబ్బుతో పట్టుబడిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

Police: అర్ధరాత్రి పోలీసుల చెకింగ్.. కారులో డబ్బుతో పట్టుబడిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నియమావళి ప్రకారం రూ.50 వేలకు మంచి నగదను తీసుకుని ప్రయాణం చేయకూడదు.

Rajasthan Assembly Elctions: సర్దార్‌పుర నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్

Rajasthan Assembly Elctions: సర్దార్‌పుర నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దా‌ర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి