• Home » Rajasthan

Rajasthan

Rahul Gandhi: నోరు జారిన రాహుల్ గాంధీ.. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని స్టేట్‌మెంట్

Rahul Gandhi: నోరు జారిన రాహుల్ గాంధీ.. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని స్టేట్‌మెంట్

కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు అనుకోకుండా నోరు జారుతుంటారు. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో విలేకరులు రకరకాల ప్రశ్నలు సంధించినప్పుడు.. నేతలు తడబడుతుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అప్పుడప్పుడు..

Rajasthan: రాజస్థాన్‌లో గెలుపు నల్లేరు మీద నడకే.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే..?

Rajasthan: రాజస్థాన్‌లో గెలుపు నల్లేరు మీద నడకే.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ కలిగిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌ లో అధికార కాంగ్రెస్‌కు ఓటర్లు తిరిగి పట్టం కడతారా? లేకుంటే కమలవికాసం ఉంటుందా? అనే దానిపై ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్స్ సంచలన విషయాలు వెల్లడించింది. బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనని సర్వే అంచనావేసింది.

Shocking: నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్య.. ఆమె పక్కింటి యువతి సడన్‌గా అదృశ్యం.. అసలు కథేంటంటే..!

Shocking: నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్య.. ఆమె పక్కింటి యువతి సడన్‌గా అదృశ్యం.. అసలు కథేంటంటే..!

కొన్నిసార్లు అనుమానమే పెనుభూతమై.. మనిషిని సర్వనాశనం చేస్తుంది. అలాగే ఇదే అనుమానం మరికొన్నిసార్లు ఎదుటివారి చావుకూ కారణమవుతుంటుంది. ఇలాంటి దారుణాలు ఎక్కువగా మహిళల విషయంలోనే జరుగుతుంటాయి. తాజాగా...

Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..

Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..

రానురాను కొందరు రాక్షసుల్లా తయారవుతున్నారు. మరికొందరు వయసు, వరుస మరచి దారుణాలకు పాల్పడడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు వేసినా.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా..

Three New districts: కొత్తగా 3 జిల్లాలను ప్రకటించిన సీఎం

Three New districts: కొత్తగా 3 జిల్లాలను ప్రకటించిన సీఎం

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలను (Three new districts) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త మాల్‌పుర, సుజన్‌గఢ్, కుచమాన్ సిటీ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Elections: నవంబర్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు.. డిసెంబర్ తొలి వారంలో ఫలితాలు!

Elections: నవంబర్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు.. డిసెంబర్ తొలి వారంలో ఫలితాలు!

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్(Rajasthan)లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం(Election Commission) వర్గాలు తెలిపాయి.

Viral Video: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం.. మనీహీస్ట్‌ మాస్కు వేసుకుని.. కారు పైకి ఎక్కి మరీ డబ్బులు వెదజల్లిన వ్యక్తి..!

Viral Video: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం.. మనీహీస్ట్‌ మాస్కు వేసుకుని.. కారు పైకి ఎక్కి మరీ డబ్బులు వెదజల్లిన వ్యక్తి..!

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసిరేయడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా...

Lovers: ఇద్దరూ చావాలనుకున్నారు కానీ.. విధిరాత వేరేలా ఉందేమో.. గొంతు కోసుకున్నా కూడా ప్రియుడు బతికాడు కానీ..!

Lovers: ఇద్దరూ చావాలనుకున్నారు కానీ.. విధిరాత వేరేలా ఉందేమో.. గొంతు కోసుకున్నా కూడా ప్రియుడు బతికాడు కానీ..!

చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాదు. కొన్ని ప్రేమ కథలు మధ్యలోనే విషాదాంతం అవుతుంటాయి. ఎక్కువగా కుటుంబ సభ్యుల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ...

Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కేసులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఆగ్రహం

Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కేసులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఆగ్రహం

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి