Home » Rajasthan Royals
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
క్వాలిఫయర్- 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి తెరపడింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ జట్టు ఓటమిపాలైనప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ 2లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 97 పరుగులు ) సునామీ బ్యాటింగ్తో చెలరేగాడు.
వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.
వైభవ్ సూర్యవంశీ దూకుడును ఎలా ఆపొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. గత నాలుగేళ్లలో ఊహించని రీతిలో పాటిదార్ మెరుగయ్యాడని కొనియాడాడు.
నేడు ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ నెగ్గాలంటే ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవాలి. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.