Home » Rajasthan Royals
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వైభవ్ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఫీట్ సాధించాడు.
ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియాన్ పరాగ్ను కెప్టెన్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా టోర్నీ అతి త్వరలో ప్రారంభం కానుంది. జడేజాకు రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఓ వీడియోను పంచుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటర్ లేదా సీఈవో, స్టాటజిక్ పార్టనర్ పదవులను అతడికి రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్లో పేర్కొన్నారు.
ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.