• Home » Rajamundry

Rajamundry

CM Kcr: బాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ ఆరా! స్వయంగా ఆ కామెంట్లు పరిశీలస్తూ..!

CM Kcr: బాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ ఆరా! స్వయంగా ఆ కామెంట్లు పరిశీలస్తూ..!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు విషయమై మినిట్‌ టూ మినిట్‌ అప్‌డేట్స్‌తెలుసుకుంటున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా ..

Chandrababu: ఇదేం భద్రత? కర్రలతో కాపలానా!?

Chandrababu: ఇదేం భద్రత? కర్రలతో కాపలానా!?

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు... రాష్ట్రంలోని అతిపెద్ద కారాగారాల్లో ఇదొకటి! 1800 మందికిపైగా ఖైదీలు! అందులో కరుడుగట్టిన నేరస్థులూ ఉన్నారు! ఇప్పుడు అక్కడే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఉన్నారు. సెంట్రల్‌ జైలులో

MP Raghurama: చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

MP Raghurama: చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Nageswara Rao :  ఎన్టీఆర్ నాణెంపై  కీలక వ్యాఖ్యలు

Minister Nageswara Rao : ఎన్టీఆర్ నాణెంపై కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం(NTR coin)పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంద రూపాయిల నాణాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది విడుదల చేశారు.

Cancelled Trains: భారీగా రైళ్ల రద్దు.. మొత్తం 52 రైళ్ల రద్దు.. 18 తాత్కాలికంగా..

Cancelled Trains: భారీగా రైళ్ల రద్దు.. మొత్తం 52 రైళ్ల రద్దు.. 18 తాత్కాలికంగా..

విజయవాడ-గుణదల సెక్షన్‌లో మూడో లైన్‌ కమిషన్‌ పనుల నేపథ్యంలో మంగళవారం విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 52 రైళ్లను రద్దు చేయగా, 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

Chandrababu: రేపు కొనసీమ జిల్లాలో  పర్యటన

Chandrababu: రేపు కొనసీమ జిల్లాలో పర్యటన

విశాఖ నగరంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పర్యటన ముగిసింది.

AP NEWS: సీఎం జగన్ బందోబస్తులో సొమ్మసిల్లి పడిపోయిన  కానిస్టేబుల్

AP NEWS: సీఎం జగన్ బందోబస్తులో సొమ్మసిల్లి పడిపోయిన కానిస్టేబుల్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి(CM Jagan Mohan Reddy) పర్యటనలో రాజమండ్రి(Rajahmundry) హెలిప్యాడ్ వద్ద కానిస్టేబుల్ ఆదిత్య ప్రవీణ్ (Constable Aditya Praveen) సొమ్మసిల్లి పడిపోయాడు.

AP News: ఏపీలో కూడా దంచికొడుతున్న వానలు.. గోదావరి, మున్నేరులో వరద ఉధృతి

AP News: ఏపీలో కూడా దంచికొడుతున్న వానలు.. గోదావరి, మున్నేరులో వరద ఉధృతి

గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అధికారులను ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయ చర్యల్లో మూడు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు.

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో కృష్ణుడు. సోమవారం ఎంపీ భరత్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు.

Coromandel Express: అయ్యో.. భగవంతుడా.. ఆ రైలులో రాజమండ్రిలో దిగాల్సిన వాళ్లు అంతమంది ఉన్నారా..?

Coromandel Express: అయ్యో.. భగవంతుడా.. ఆ రైలులో రాజమండ్రిలో దిగాల్సిన వాళ్లు అంతమంది ఉన్నారా..?

రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒరిస్సాలోని బాలాసోర్‌ దగ్గరలోని బహానగర్‌ బజార్‌ స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి