• Home » Rajamahendravaram

Rajamahendravaram

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో కృష్ణుడు. సోమవారం ఎంపీ భరత్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు.

Special train: ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం మీదుగా నేడు ప్రత్యేక రైలు

Special train: ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం మీదుగా నేడు ప్రత్యేక రైలు

చెన్నై సెంట్రల్‌ నుంచి షాలిమార్‌కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరే ‘కోరమాం

MLA Gorantla: బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీలేదు..

MLA Gorantla: బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీలేదు..

రాజమండ్రి: సీఎం జగన్ స్థానిక సంస్థలను మోసం చేశారని, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Undavalli Arunkumar: జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టే: ఉండవల్లి

Undavalli Arunkumar: జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టే: ఉండవల్లి

తూ.గో.: అమరావతితో పాటు ఏపీ (AP) విభజనపై.. సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) అన్నారు.

Ycp Diksa: వైసీపీ దీక్షకు హర్షకుమార్ సంఘీభావం

Ycp Diksa: వైసీపీ దీక్షకు హర్షకుమార్ సంఘీభావం

రాజమండ్రి పేపర్ మిల్లు(Rajahmundry Paper Mill) కాలుష్యం నుంచి గోదావరి జలాలను కాపాడాలంటూ వైసీపీ నేత విశ్వేశ్వర‌రెడ్డి(YCP leader Visveswara Reddy) చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsh Kumar) సంఘీబావం

Undavalli : జగన్‌ ఒప్పుకొన్నందునే రైతులు భూములిచ్చారు

Undavalli : జగన్‌ ఒప్పుకొన్నందునే రైతులు భూములిచ్చారు

‘‘అమరావతిని ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు జగన్‌ ఒప్పుకొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి