• Home » Rajahmundry

Rajahmundry

Harsh Kumar: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్‌పై వైసీపీ చేసిన దాడిపై సీఎం స్పందించాలి..

Harsh Kumar: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్‌పై వైసీపీ చేసిన దాడిపై సీఎం స్పందించాలి..

రాజమండ్రి: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్‌పై వైసీపీ మూకలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని, హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, గవర్నర్ కూడా స్పందించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని, ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.

MLA Gorantla: టిడ్కో గృహాలకు వడ్డి మంత్రి తాత కడతారా?.. జగన్ నాన్న కడతారా?..

MLA Gorantla: టిడ్కో గృహాలకు వడ్డి మంత్రి తాత కడతారా?.. జగన్ నాన్న కడతారా?..

‘రాజధాని పైల్స్’ సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?.. ప్రకటనలు పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మృతి చెందిన ఓట్లను తొలగించలేదని, టీడీపీ హయాంలో రాజమండ్రిలో 6,200 టిడ్కో గృహాలు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలు ఎందుకు లబ్ధిదారులకు అందజేయలేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

AP News: 11న దళిత సింహ గర్జన సభ: హర్షకుమార్

AP News: 11న దళిత సింహ గర్జన సభ: హర్షకుమార్

రాజమండ్రి: ఈనెల 11న దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వాలెంటీర్ల ద్వారా మీటింగ్‌కు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం ‌చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..

Watch Video: ‘రా కదలిరా..’ కార్యక్రమంలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

Watch Video: ‘రా కదలిరా..’ కార్యక్రమంలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

Chandrababu Narrow Escape : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో స్టేజీ మీద నుంచి చంద్రబాబు కిందపడబోయారు...

Chandrababu: మా గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

Chandrababu: మా గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని..

Chandrababu:  రాజమండ్రి, పొన్నూరులో నేడు చంద్రబాబు ‘రా కదలిరా’  బహిరంగ సభలు

Chandrababu: రాజమండ్రి, పొన్నూరులో నేడు చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభలు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, గుంటూరు జిల్లా, పొన్నూరులలో ‘ రా కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!

YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!

Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..

Bhuvaneshwari: మునికోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి ధన్యవాదాలు.. ఎందుకంటే?

Bhuvaneshwari: మునికోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి ధన్యవాదాలు.. ఎందుకంటే?

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది.

Cockfight: వైసీపీ నేతల కనుసన్నల్లోనే కోడి పందేలు.. పోలీసుల ప్రేక్షక పాత్ర

Cockfight: వైసీపీ నేతల కనుసన్నల్లోనే కోడి పందేలు.. పోలీసుల ప్రేక్షక పాత్ర

Andhrapradesh: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోడిపందేలు,గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందెం బరులు వెలువగా.. ప్రేక్షక పాత్ర వహించడం పోలీసులవంతైంది.

Gorantla Buchaiah: ఎర్రగడ్డ‌కు పంపించటానికి జగన్ అర్హుడు.. గోరంట్ల సెటైర్

Gorantla Buchaiah: ఎర్రగడ్డ‌కు పంపించటానికి జగన్ అర్హుడు.. గోరంట్ల సెటైర్

Andhrapradesh: అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డ‌కు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి