Home » Raja Singh
Rajasingh Security Increase: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వన్ ప్లస్ ఫోర్ భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు.
Raja Singh Targets BJP Leaders: సొంత పార్టీల ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులందరూ తాను చెప్పినట్లు చేయాలని పిలుపునిచ్చారు. మరి ఆయన ఏం చెప్పారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..
Raja Singh: పోలీసులపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారని వారిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ కోరారు.
‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరినీ మర్చిపోదు. సరైన సమయం కోసం వేచిచూస్తుంది’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
హిందువుల దేవుళ్లను హిందువుల చేతనే కాల్చివేసే కుట్ర జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కాబట్టి ఇవాళ దీపావళి రోజున హిందువులంతా దేవుళ్ల బొమ్మలతో ఉండే పటాకులను బహిష్కరించాలని రాజాసింగ్ కోరారు.
Hyderabad: పటాకులపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చుశారు. పటాకులు పేల్చవద్దని.. ఇందులో కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు.