Home » Raja Singh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) అన్నారు.
టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యవహారంపై లోక్సభ (Lok Sabha) బులెటిన్ విడుదల చేసింది. సంజయ్ అరెస్ట్, విడుదల అన్నీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అనేక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ (MLA Rajasingh) తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ (Threatening Calls)పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డీజీపీ (DGP)కి లేఖ (Letter) రాశారు.
తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన కామెంట్స్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్లు చేశారు.
హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం బైక్ (Bike)పై వెళుతున్నారు.
‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.