• Home » Railway Zone

Railway Zone

Railway : రైళ్లలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు!

Railway : రైళ్లలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు!

రైళ్లలో త్వరలో కొత్తగా 2,500 జనరల్‌ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోగీల తయారీకి ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి ఆశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు.

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ  రద్దు..

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ రద్దు..

రాజమండ్రి: రైల్వే అధికారులు సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.

Hyderabad: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’లో 2 బోగీలకు మంటలు..

Hyderabad: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’లో 2 బోగీలకు మంటలు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్‌ సైడ్‌ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

వందేభారత్‌ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్‌ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.

Amaravati : సత్యనారాయణకు షాక్‌!

Amaravati : సత్యనారాయణకు షాక్‌!

రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్‌ చేసేందుకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఆయనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నిగ్గు తేలేవరకు ఆయనను రాష్ట్రంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.

IRAS Officer : సత్యనారాయణ ఎస్కేప్‌

IRAS Officer : సత్యనారాయణ ఎస్కేప్‌

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్‌ఏఎస్‌ అధికారి కేవీవీ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లగా జారుకున్నారు. తన మాతృశాఖ రైల్వే్‌సకు వెళ్లిపోయారు. నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో జాయిన్‌ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది.

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన

Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్‌లో బయలుదేరారు.

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...

Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్‌లోనూ బ్లాక్‌ బాక్స్‌(Black Boxes) ఏర్పాటు చేయాలని..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సూపర్‌యాప్ అమలుకు 100 రోజుల మాస్టర్ ప్లాన్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సూపర్‌యాప్ అమలుకు 100 రోజుల మాస్టర్ ప్లాన్

భారతీయ రైల్వే(Indian Railways)లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు 2024(lok sabha 2024 elections) ముగిసిన తర్వాత భారతీయ రైల్వే తన 100 రోజుల ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ యాప్‌(Super app)తోపాటు ప్రయాణికుల సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి