Home » Railway News
జన్మభూమి ఎక్స్ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్నగర్ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
Rishikesh to Karnaprayag rail line: రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంటుంది. ఈ రైలు మార్గం ఎక్కువగా టన్నెళ్ల రూపంలో ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు ఈ టన్నెళ్లలో ప్రయాణిస్తూ థ్రిల్ పొందొచ్చు.
Railways: రైళ్లలో ప్రయాణం చేయని వ్యక్తులు ఫ్లాట్ఫామ్ టికెట్ను తప్పని సరిగా తీసుకోవాలి. ఫ్లాట్ఫామ్ టికెట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..
ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్సీఆర్ సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
తూర్పు కోస్తా రైల్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 259.254 మిలియన్ టన్నుల సరకు రవాణాతో కొత్త రికార్డు నెలకొల్పింది. గత సంవత్సరంతో పోల్చితే 3.034 మిలియన్ టన్నులు అధికంగా రవాణా చేసి రైల్వేలో అగ్రస్థానంలో నిలిచింది
ప్రభుత్వ కోలువుల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. ఇటీవల ఏకంగా 9 వేలకుపైగా ఉద్యోగాలకు రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వేతనం ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఎంఎంటీఎస్ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
భారతీయ రైల్వే నుంచి క్రేజీ యాప్ వచ్చేస్తుంది. అదే 'స్వారైల్' సూపర్ యాప్. దీని ద్వారా ప్రయాణీకులు రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను పొందవచ్చని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.