• Home » Railway News

Railway News

RailOne App: రైల్ వన్ యాప్‎లో టిక్కెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసా..

RailOne App: రైల్ వన్ యాప్‎లో టిక్కెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసా..

భారతీయ రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన రైల్‌వన్ సూపర్ యాప్‌లో (RailOne App) అనేక రకాల సేవలు ఉన్నాయి. ఈ యాప్‌లో ఐఆర్‌సీటీసీ సహా భారతీయ రైల్వేలు అందించే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రియల్ టైం స్టేటస్, ఫ్లైట్, బస్ సేవలు కూడా కలవు. వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Rail One App: రైలు సేవలన్నీ ఒకే చోట

Rail One App: రైలు సేవలన్నీ ఒకే చోట

రైల్వే సేవలను ప్రయాణికులు మరింత సులభం పొందేందుకు వీలుగా ఆ శాఖ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రైల్‌ వన్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ ద్వారా అన్ని సేవలను ఒకే చోట పొందేందుకు వీలుకలుగుతుంది.

Railways: నేటి నుంచే తత్కాల్‌కు ఆధార్‌ లింక్‌

Railways: నేటి నుంచే తత్కాల్‌కు ఆధార్‌ లింక్‌

తత్కాల్‌ టికెట్‌ కోసం ఆధార్‌ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.

Railways Ticket Prices: ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి టికెట్ల ధరల పెంపు

Railways Ticket Prices: ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి టికెట్ల ధరల పెంపు

భారతీయ రైల్వే ప్రయాణికులు జూలై 1, 2025 నుంచి ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) కీలక మార్పులు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

రైలు బయలుదేరేందుకు 8 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు

రైలు బయలుదేరేందుకు 8 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు

టిక్కెట్ల రిజర్వేషన్‌ విధానంలో మరో మార్పు చేసినట్టు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు రిజర్వేషన్‌ ఛార్టును...

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌  రైల్లో దోపిడీ

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ రైల్లో దోపిడీ

సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది

Rail Fares Hike: రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?

Rail Fares Hike: రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?

Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి