• Home » Railway News

Railway News

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్న ప్రత్యేక రైల్వే జోన్‌కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.

Railway Line : అమరావతి రైల్వే లైను పనులకు తొలి అడుగు

Railway Line : అమరావతి రైల్వే లైను పనులకు తొలి అడుగు

తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతిని కలుపుతూ నంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న 56.53 కి.మీ రైల్వేలైను పనులకు

PM Modi: వికసిత్‌ భారత్‌లో రైల్వేల అభివృద్ధి కీలకం

PM Modi: వికసిత్‌ భారత్‌లో రైల్వేల అభివృద్ధి కీలకం

వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో భారతీయ రైల్వేల అభివృద్ధి కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగు అంశాల ఆధారంగా రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.

PM Modi:  చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌ను సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు.

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు.

Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సోమవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం కానుంది.

Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం

Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం

పుత్తూరు- అత్తిపట్టు(Puttur- Attipattu) మధ్య రైల్వే లైను రూట్‌ మ్యాప్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్‌ విద్యుత్‌ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..

కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌‌ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

దక్షిణ మధ్య రైల్వే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్‌ ఇండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది.

Indian Railways : పట్టాలపై నిప్పుల బండి

Indian Railways : పట్టాలపై నిప్పుల బండి

రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్‌ వెల్డింగ్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి