Home » Rail Tickets
రైలు ప్రయాణికులకు IRCTC గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన, సర్వర్ క్రాష్లతో తలపట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరింత వేగంగా, సులువుగా టికెట్లు బుక్ చేసుకునేలా సరికొత్త డిజైన్తో కూడిన కొత్త IRCTC వెబ్సైట్ను తీసుకొస్తోంది.
రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్ కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ చార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణీకులపై ఆర్థిక భారం పడనుంది.
గతంలో ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడేవారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే రైల్వన్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. దీని స్పెషల్ ఏంటంటే దీనిలో టికెట్ బుకింగ్, PNR సహా అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే దీనికి మీ IRCTC ఖాతాను లింక్ చేయడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Railways: రైళ్లలో ప్రయాణం చేయని వ్యక్తులు ఫ్లాట్ఫామ్ టికెట్ను తప్పని సరిగా తీసుకోవాలి. ఫ్లాట్ఫామ్ టికెట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం
స్లీపర్ క్లాస్ టికెట్తో ఏసీ కోచ్లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.
రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్ యాప్’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్, రిజర్వేషన్లు, ప్లాట్ఫారం టిక్కెట్లు, కేటరింగ్...
ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.