• Home » Rahul Gandhi

Rahul Gandhi

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు

Sharad Pawar: రాహుల్ గాంధీకి మద్దతుగా శరద్ పవార్.. ఓట్ల చోరీపై ఈసీ సమీక్షించాలని సూచన

Sharad Pawar: రాహుల్ గాంధీకి మద్దతుగా శరద్ పవార్.. ఓట్ల చోరీపై ఈసీ సమీక్షించాలని సూచన

ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఇది చిన్న విషయం కాదని, దీనిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని సమీక్షించాలని సూచించారు. దీంతోపాటు ట్రంప్ విధానాలపై కూడా స్పందించారు.

Rahul Gandhi Warns EC Officials: అధికారంలోకి వచ్చాక..మిమ్మల్ని వదలం

Rahul Gandhi Warns EC Officials: అధికారంలోకి వచ్చాక..మిమ్మల్ని వదలం

ఎన్నికల మోసాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఎన్నికల అధికారీ.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని

Rahul Gandhi: ఓట్‌ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం

Rahul Gandhi: ఓట్‌ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం

దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందన్న

Bihar Elections : చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు..  అమిత్ షా ఆగ్రహం

Bihar Elections : చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అమిత్ షా ఆగ్రహం

చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అందుకే SIR ని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఓట్ల కోసం దేశ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నారని..

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Rahul Gandhi Slams EC: బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi Slams EC: బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. ఆ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓట్లు దొంగిలించే పనిలో ఉందని ఆరోపించారు.

Shashi Tharoor Backs Rahul: రాహుల్ గాంధీకి శశి థరూర్‌ సపోర్ట్.. ఓట్ల వివాదంపై గళమెత్తిన కాంగ్రెస్

Shashi Tharoor Backs Rahul: రాహుల్ గాంధీకి శశి థరూర్‌ సపోర్ట్.. ఓట్ల వివాదంపై గళమెత్తిన కాంగ్రెస్

చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత శశి థరూర్, రాహుల్ నిర్ణయాలకు బహిరంగంగా సపోర్ట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Rahul Gandhi: పకడ్బందీగా ఓట్ల చోరీ!

Rahul Gandhi: పకడ్బందీగా ఓట్ల చోరీ!

ఎన్నికల అవకతవకలపై అణుబాంబు ప్రయోగిస్తానని ఇటీవల ప్రకటించిన రాహుల్‌ గాంధీ.. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌(పీపీటీ) ఇచ్చారు.

Revanth Reddy: బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది.. : రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది.. : రేవంత్ రెడ్డి

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి