Home » Rahul Gandhi
భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత బలగాలను కించపరచేలా ఉన్నాయంటూ రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డెరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ పరువునష్టం కేసు వేశారు.
బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచి లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్లను ఎదిరించి పోరాటం చేశారని అన్నారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.
సైనికులకు బాసటగా రాహుల్గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్పాయ్ కొనియాడిన విషయం కిషన్రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మిత్రపక్షాలైన శివసేన(యూబీటీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సావర్కర్ వ్యవహారం రాజకీయ రచ్చ రేపింది. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ..
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ శుభావార్త తెలిపింది. టీపీసీసీలో పలు కమిటీలను గురువారం ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తి, భారత్ జోడో యాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కుల గణనను విజయవంతంగా నిర్వహించామని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు.