• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: నాకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

Raghurama: నాకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యా‌చ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghurama Krishnamraju) అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.

Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ

Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ

ప్రధాన మంత్రి మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్లకు సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టేశారన్నారు. ప్రధానమంత్రిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే లోపే తాను లేఖ రాశానన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం ఉల్లంఘనలు చేస్తోందని దీనిపై విచారణ చేయాలని కోరానన్నారు.

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణరాజు పేరు వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

ఇంతకాలం పాటు వైసీపీలోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

MP Raghurama: సీఎం జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

MP Raghurama: సీఎం జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలీకాప్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సీఈసీకి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని లేఖలో ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఎంపీ తెలిపారు.

CEC: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ సీరియస్

CEC: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ సీరియస్

Andhrapradesh: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్ గుర్తుతో ఓటర్లకు కుక్కర్లు, ప్లాస్క్‌లతో పాటు గిప్ట్‌లను అందజేస్తున్నట్లు వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఈసీకి ఫిర్యాదు చేశారు.

Raghurama Krishnamraju: ఒకప్పుడు తూఫాన్.. ఇప్పుడు జగన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడుతున్నారు

Raghurama Krishnamraju: ఒకప్పుడు తూఫాన్.. ఇప్పుడు జగన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడుతున్నారు

వైజాగ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారం రోజుల్లో మూడు పర్యటనలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఒకప్పుడు తుఫాన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడే వారని.. ఇప్పుడు జగన్ వస్తే భయపడుతున్నారన్నారు.

MP Raghurama: ఆ సినిమా చూసి సీఎం జగన్ భయపడ్డారు

MP Raghurama: ఆ సినిమా చూసి సీఎం జగన్ భయపడ్డారు

మనసున్న ప్రతి ఒక్కరూ ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూడాలని నర్సాఫురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnaraju) అన్నారు. ఈ చిత్ర నిర్మాతకు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

AP Politics: వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

AP Politics: వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు అధిష్టానం బరిలోకి దింపుతోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి