• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghu Rama Krishna Raju: సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ

Raghu Rama Krishna Raju: సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP)కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) లేఖ రాశారు. డీజీ సునీల్ కుమార్‌పై (Sunil Kumar) కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Delhi: విజయసాయి ట్వీట్లలో మార్పు: ఎంపీ రఘురామ

Delhi: విజయసాయి ట్వీట్లలో మార్పు: ఎంపీ రఘురామ

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ఎవరో చేసి ఉంటారు?.. గతంలో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండే వారు?... గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో మార్పు కనిపించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: సింహం ఎవరో నిన్నటితో తేలిపోయింది.. రోజులు దగ్గర పడ్డాయి

MP Raghurama: సింహం ఎవరో నిన్నటితో తేలిపోయింది.. రోజులు దగ్గర పడ్డాయి

వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

Delhi: సుప్రీంకోర్టులో భారతి సిమెంట్ కేసుపై స్పందించిన ఎంపీ రఘురామ..

Delhi: సుప్రీంకోర్టులో భారతి సిమెంట్ కేసుపై స్పందించిన ఎంపీ రఘురామ..

ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో భారతి సిమెంట్ కేసు (Bharati Cements Case)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.

Raghurama: బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారు?...

Raghurama: బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారు?...

ఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Delhi: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ: ఎంపీ రఘురామ

Delhi: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ: ఎంపీ రఘురామ

ఢిల్లీ: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Raghurama: రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు నాకు న్యాయం చేసింది...

Raghurama: రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు నాకు న్యాయం చేసింది...

రెండేళ్ల క్రితం సీఎం జగన్ (CM Jagan) డైరెక్షన్‌లో పోలీసులు తనను దారుణంగా హింసించారని, వారికి ఇప్పుడు హై కోర్టు (High Court) నోటీసులు (Notice) ఇచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) అన్నారు.

Raghurama: సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి..

Raghurama: సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి..

ఢిల్లీ: జగనన్న (Jagananna) విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి