Home » Raghunandan Rao
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వంద కోట్లు ఎక్కడున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
మొయినాబాద్ ఫామ్హౌస్ (Moinabad farm house) ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్రావు (Raghunandan Rao) ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వందల కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు.