Home » Raghunandan Rao
జిల్లాలోని బొమ్మలరామారాం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థతి నెలకొంది.
అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..
అవును.. తెలంగాణ బీజేపీ నేతలు (TS BJP Leaders) కేంద్ర మంత్రి సమక్షంలోనే కొట్లాడుకున్నారు. బాబోయ్.. అటు ఇటు సర్దిచెప్పేవాళ్లు లేకుంటే కొట్టుకునేవాళ్లేమో అన్నంతగా పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వంద కోట్లు ఎక్కడున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
మొయినాబాద్ ఫామ్హౌస్ (Moinabad farm house) ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్రావు (Raghunandan Rao) ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వందల కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు.