• Home » Raghunandan Rao

Raghunandan Rao

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

Raghunandanrao: బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా?

Telangana: అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్‌ఎస్‌‌ను బీజేపీ నేత రఘునందనరావు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలన్నారు.

 Raghunandan Rao: కేసీఆర్ పులి, పిల్లి కాదు ఎలుక.. హరీశ్ రావుపై రఘునందన్ విసుర్లు

Raghunandan Rao: కేసీఆర్ పులి, పిల్లి కాదు ఎలుక.. హరీశ్ రావుపై రఘునందన్ విసుర్లు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

Telangana: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. మార్చ్ 2023లోనే కాగ్ లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు.

Raghunandana Rao: కడియం శ్రీహరి వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుంది

Raghunandana Rao: కడియం శ్రీహరి వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ నేత రఘునందనరావు ( Raghunandana Rao ) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ కడియం సీనియర్ శాసనసభ్యుడిగా ఈ వ్యాఖ్యలు చేయడం తగదు. కడియం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.ఎంఐఎంతో బీఆర్ఎస్ అంటకాగితే మాకు సంబంధం లేదు’’ అని రఘునందనరావు పేర్కొన్నారు.

Raghunandan Rao: అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపమేల.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం

Raghunandan Rao: అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపమేల.. వాళ్ల తిట్లే నాకు ఆశీర్వచనం

Telangana Elections: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు.

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రోడ్ షోలో పాల్గొన్నారు.

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

గత ఉప ఎన్నికల్లో ఆరు అడుగుల మంత్రి హరీశ్‌రావును పరిగెత్తించాను.. ఈ ఎన్నికల్లో బుడ్డోడు కేటీఆర్‌ని పరిగెత్తిస్తానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) సెటైర్లు వేశారు.

Raghunandan Rao: గూండా గిరి మాకు రాదు.. ఎవరి జాగా భూములు కబ్జా చేయలే

Raghunandan Rao: గూండా గిరి మాకు రాదు.. ఎవరి జాగా భూములు కబ్జా చేయలే

Telangana Elections: దుబ్బాక మండలం రామక్కపేట, పెద్ద చీకోడు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Kotha Prabhakar Reddy: రఘునందన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు

Kotha Prabhakar Reddy: రఘునందన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అని మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి