Home » Raghunandan Rao
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రోడ్ షోలో పాల్గొన్నారు.
గత ఉప ఎన్నికల్లో ఆరు అడుగుల మంత్రి హరీశ్రావును పరిగెత్తించాను.. ఈ ఎన్నికల్లో బుడ్డోడు కేటీఆర్ని పరిగెత్తిస్తానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ( Raghunandan Rao ) సెటైర్లు వేశారు.
Telangana Elections: దుబ్బాక మండలం రామక్కపేట, పెద్ద చీకోడు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అని మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి ( Kotha Prabhakar Reddy ) అన్నారు.
తొమ్మిదివేల కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెబుతున్నారనీ,
మంత్రి హరీష్రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదన్నారు.
రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గాయాలైన విద్యార్థులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీపీ రంగనాథ్ కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. వరంగల్ సీపీ రంగనాథ్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గిరిజన మహిళను పోలీసులు కొడితే.. సీఎంవోలో ఐఏఎస్ అధికారిణి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్ పిట్ట స్పందించాలని డిమాండ్ చేశారు.
1947, ఆగస్టు 14న దేశ విభజనకు నిర్ణయం తీసుకున్న రోజు. ఆంగ్లేయులు ఈ దేశం బాగుంటే ఎప్పటికైనా పోటీ అవుతుందన్న దురుద్దేశంతో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో తోటి మతం పేరిట హిందూస్తాన్, పాకిస్తాన్ అని విభజించారు.