• Home » Radha Krishna

Radha Krishna

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.

ABN Big Debate: ఆ విషయంలో రేవంత్ చాలా బెటర్.. బిగ్‌డిబేట్‌లో కొండా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate: ఆ విషయంలో రేవంత్ చాలా బెటర్.. బిగ్‌డిబేట్‌లో కొండా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్‌ డిబేట్‌‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్‌ సీఎంగా అప్పులు తీసుకున్నారు..

Pemmasani Chandrasekhar: త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్

Pemmasani Chandrasekhar: త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని..

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్, భారతి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ వచ్చిన తర్వాత రామ్ చరణ్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి