Home » Punjab
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్లో 30 మంది పంజాబ్కు చెందిన వారున్నారు.
Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఎక్కువగా కామ్గా, కూల్గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.
పంజాబ్లోని అధికారులు అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు.
ఇండియాలో ఎయిర్పోర్ట్లో అయినా విదేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, రైల్వేస్టేషన్కు వెళ్తే వీసా లేదా పాస్పోర్ట్ అడుగుతారని ఎప్పుడైనా విన్నారా.. అదీ ఇండియాలో.. అదేంటీ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్పోర్ట్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. కానీ, ఈ రైల్వేస్టేషన్ మాత్రం చాలా ప్రత్యేకం. అదెక్కడుందంటే..
కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి..
దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ఊర మాస్ బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టును షేక్ చేశాడు. నెవర్ బిఫోర్ హిట్టింగ్తో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లు నొక్కేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు. పంజాబ్లో జరిగిన ఆ ఘటన..
Punjab: పంజాబ్లోని బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.