• Home » Punjab

Punjab

Lok Sabha Elections: పాలన పంజాబ్‌లో.. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో...

Lok Sabha Elections: పాలన పంజాబ్‌లో.. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో...

ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకున్నారని విమర్శించారు.

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే   చీపురుకు ఓటేయండి

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే చీపురుకు ఓటేయండి

తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

 Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు  భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజ్జర్ హత్య కేసులో వీరంతా ఒక స్వ్కాడ్‌గా ఏర్పడి హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) నిందితుల పేర్లను వెల్లడించారు.

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్‌ మెట్రోను పరీక్షించనున్నారు.

Business Idea: బిజినెస్ ఐడియా అదుర్స్.. ఇంటికే వచ్చి పెంపుడు జంతువులను..

Business Idea: బిజినెస్ ఐడియా అదుర్స్.. ఇంటికే వచ్చి పెంపుడు జంతువులను..

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో పలువురు పెంపుడు జంతువులను(pets) పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. కానీ కొంత మంది యజమానులు(owners) మాత్రం వాటిని సరైన రీతిలో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పెంపుడు జంతువులకు దుమ్ము పట్టి వెంట్రుకలు పెరిగి చిందర వందరగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లూథియానా(Ludhiana)లో ఓ వ్యక్తి పెంపుడు జంతువులను తీర్చిదిద్దడం కోసం వినూత్నంగా ఆలోచించి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు.

Punjab: రైతుల ఆందోళన: 54 రైళ్లు రద్దు

Punjab: రైతుల ఆందోళన: 54 రైళ్లు రద్దు

పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు.

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

పంజాబ్‌లో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్‌పూర్ నుంచి జగదీప్ సింగ్ కాక బ్రార్, గురుదాస్‌పూర్ నుంచి అమన్‌షేర్ సింగ్, జలంధర్‌ నుంచి పవన్ కుమార్ టిను, లూథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీ‌లను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి