• Home » Punjab

Punjab

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు దొంగలు చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ తన పిల్లలతో ఒంటరిగా ఉంది. రోడ్డు వైపు నుంచి ఆ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ముగ్గురు దొంగలు తలో వైపు వెళ్లి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.. అయితే..

డేరా బాబాకు 20 రోజుల పాటు మళ్లీ పెరోల్‌

డేరా బాబాకు 20 రోజుల పాటు మళ్లీ పెరోల్‌

శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ మరోసారి పెరోల్‌పై విడుదల కానున్నారు.

Bhagwant Mann: సీఎంకు లెప్టోస్పిరోసిస్ పాజిటివ్

Bhagwant Mann: సీఎంకు లెప్టోస్పిరోసిస్ పాజిటివ్

భగవంత్ మాన్‌ 'లెప్టోస్పిరోసిస్‌'తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని మొహలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రధాన అవయవాలు నిలకబడగా పనిచేస్తు్న్నట్టు చెప్పారు.

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Hyderabad: పంజాబ్‌ నుంచి నగరానికి గంజాయి చాక్లెట్లు..

Hyderabad: పంజాబ్‌ నుంచి నగరానికి గంజాయి చాక్లెట్లు..

అధిక సంపాదన కోసం పంజాబ్‌(Punjab) నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్తుడిని మాదాపూర్‌ ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు(Madapur SOT, Petbashirabad Police) అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.02 లక్షల విలువైన గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.

Delhi : రైతులకు వినేశ్‌ మద్దతు

Delhi : రైతులకు వినేశ్‌ మద్దతు

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మద్దతు పలికారు.

Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?

Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?

రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

కలెక్టర్‌ అనుమతిలేనిదే కట్నం వేధింపుల కేసు చెల్లదు

కలెక్టర్‌ అనుమతిలేనిదే కట్నం వేధింపుల కేసు చెల్లదు

కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది.

Simranjit Singh Mann: ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Simranjit Singh Mann: ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. అలాంటి వేళ.. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి