Home » Pulivendla
శాసనమండలి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Chief Minister YS Jagan) సొంత జిల్లా కడపలో వైసీపీ బరితెగించింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసింది.
పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు టెన్షన్ కొనసాగుతోంది. రేపు కడపలో సీబీఐ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.
వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. నిన్న రాత్రి మరోసారి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు అందజేశారు.
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి )YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. .
జిల్లాలోని పులివెందులలో ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతలు తమ ఆక్రోశం వెళ్లగక్కారు.
వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు, ఆ తర్వాత పులివెందుల నుంచి ఎంపీ అవినాశ్రెడ్డి చేసిన ఫోన్ కాల్స్ వ్యవహారంతో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు నవీన్.
సీబీఐ (CBI) బృందం సోమవారం పులివెందులకు వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీబీఐ బృందం కడప నుంచి పులివెందుల (Pulivendula)కు వచ్చింది.
వైఎస్ వివేక హత్య కేసు(Viveka murder case)లో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. పులివెందుల కోర్టు(Pulivendula Court)లో మేజిస్ట్రేట్ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి
పులివెందులలోని రాజీవ్నగర్లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి పర్యటించారు.