Home » Prime Minister
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది. మూడుసార్లు ప్రధానిగా ఉన్న షెహబాద్ పెద్ద సోదరుడు నవాజ్ షరీప్ పీఎం రేసు నుంచి తప్పుకోవడంతో షెహబాజ్ పేరును పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.
అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.
భారత రాజ్యాంగలోని పార్ట్-3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామలక్ష్ణణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా
అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.
భారతదేశంలో పొడవైన సముద్ర వంతెన నిర్మాణం పూర్తయింది. ముంబయి నుంచి నవీ ముంబయిని కలుపుతూ 22 కిలోమీటర్ల
రామ్ ఆయేంగే భజన్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ఈ పాట పాడిన స్వాతి మిశ్రా
అయోధ్య రామాలయ నిర్మాణ పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మందిర నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వీలు దొరికినప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తున్నారు.