Home » Prime Minister
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు...
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30తో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ...
ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రమంత్రి అమిత్షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంద ఎంపీ జీవీఎల్ (MP GVL) ఎద్దేవాచేశారు. జగనన్నే తమ భరోసా అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారని, అతికించిన స్టిక్కర్లను ప్రజలు పీకేస్తున్నారని తెలిపారు.