• Home » Prime Minister

Prime Minister

PM Modi: జూలై 8న వరంగల్‌కు ప్రధాని మోదీ.. భారీ ఏర్పాట్లలో తెలంగాణ బీజేపీ

PM Modi: జూలై 8న వరంగల్‌కు ప్రధాని మోదీ.. భారీ ఏర్పాట్లలో తెలంగాణ బీజేపీ

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Harish Rao: కేసీఆర్‌పై మోడీ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు రియాక్షన్ ఇదే..

Harish Rao: కేసీఆర్‌పై మోడీ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు రియాక్షన్ ఇదే..

ముఖ్యమంత్రి కేసీఆర్, కవితపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు స్పందించారు.

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.

PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు...

Big blow: భారీగా క్షీణించిన రిషి సునాక్ దంపతుల సంపద.. ఏడాదిలోనే వేల కోట్లు ఆవిరి..!

Big blow: భారీగా క్షీణించిన రిషి సునాక్ దంపతుల సంపద.. ఏడాదిలోనే వేల కోట్లు ఆవిరి..!

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్‌ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.

PawanKalyan: 100 ఎపిసోడ్‌‌లు పూర్తవుతున్న ‘మన్‌ కీ బాత్‌’కు నా శుభాభినందనలు

PawanKalyan: 100 ఎపిసోడ్‌‌లు పూర్తవుతున్న ‘మన్‌ కీ బాత్‌’కు నా శుభాభినందనలు

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30తో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు.

Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు

Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ...

Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

Raghurama Letter: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామ

Raghurama Letter: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామ

ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి