• Home » Prime Minister

Prime Minister

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.

PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు...

Big blow: భారీగా క్షీణించిన రిషి సునాక్ దంపతుల సంపద.. ఏడాదిలోనే వేల కోట్లు ఆవిరి..!

Big blow: భారీగా క్షీణించిన రిషి సునాక్ దంపతుల సంపద.. ఏడాదిలోనే వేల కోట్లు ఆవిరి..!

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్‌ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.

PawanKalyan: 100 ఎపిసోడ్‌‌లు పూర్తవుతున్న ‘మన్‌ కీ బాత్‌’కు నా శుభాభినందనలు

PawanKalyan: 100 ఎపిసోడ్‌‌లు పూర్తవుతున్న ‘మన్‌ కీ బాత్‌’కు నా శుభాభినందనలు

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30తో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు.

Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు

Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ...

Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

Raghurama Letter: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామ

Raghurama Letter: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామ

ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

CPI Narayana: గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ

CPI Narayana: గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

GVL: ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంది: జీవీఎల్

GVL: ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంది: జీవీఎల్

ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంద ఎంపీ జీవీఎల్ (MP GVL) ఎద్దేవాచేశారు. జగనన్నే తమ భరోసా అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారని, అతికించిన స్టిక్కర్లను ప్రజలు పీకేస్తున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి